ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
మండలంలోని మాధారం గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పెద్దమ్మతల్లి కొలుపులో ముఖ్య అతిథిగా అశ్వారావుపేట మాజి శాసన సభ్యులు తాటివెంకటేశ్వర్లు పూజ కార్యా క్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యాక్రమంలో ములకలపల్లి ఎంపీపీ మట్ల నాగమణి,మాధారం సర్పంచ్ వాడే నాగరాజు,తాళ్ళపాయ సర్పంచ్ బైటి రాజేష్ ,శనగపటి రవి,సోయం చిన్నారి,మిరియాల మధుసూదన్ రావు, గణప నాగరాజు,ముదిగొండ గోపి,గణప సత్యం,ముదిగొండ శివ,సూర్య,వెంకన్న ఉమేష్,తానం కృష్ణ,ఏసుపాక వెంకటేశ్వర్లు, గడ్డం బాబూరావు,వేముల సతీష్,గాదెగోని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: