మన్యం టీవీ చర్ల:
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు సందర్భంగా చర్ల మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చర్ల జూనియర్ కాలేజీ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని చర్ల మండలం సర్పంచ్ కాపుల కృష్ణ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షులు కొసరాజు కుమార్ రాజా, రైతుబంధు సమితి క్లస్టర్ తోటపల్లి మాధవరావు, చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు కాకి అనిల్, బిసి సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, ఎంపీటీసీ మిడియం శోభారాణి, సీనియర్ నాయకులు ఇరస వడ్ల రాము,ఆలం ఈశ్వర్, ఆలం బ్రహ్మనాయుడు, సింగా సంతోష్, గోరంట్ల వెంకటేశ్వర రావు, ఎర్రవుల ప్రేమ్ కుమార్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి పంజా రాజు, పాల్గొనడం జరిగింది.
Post A Comment: