మన్యం టీవీ భూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన వర్సా షటాక్ శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం తో అట్టి విషయం తెలుసుకుని శనివారం వారి నివాసానికి వెళ్లి వారి యొక్క పార్థివదేహానికి సందర్శించి నివాళులు అర్పించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,రామకొండా రెడ్డి దంపతులు.ఈ కార్యక్రమంలో వేపలగడ్డ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు వర్సా రాంబాబు,మొరంపల్లి బంజర్ ఉపసర్పంచ్ కైపు.లక్ష్మీ నారాయణ రెడ్డి,లక్ష్మీపురం వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,మొరంపల్లి బంజర్ మాజీ ఉపసర్పంచ్ కురుకుంట్ల చిన్నప రెడ్డి,వేపలగడ్డ సర్పంచ్ కుంజా చిన్నభాయ్,కృష్ణసాగర్ సర్పంచ్ కోడిమె వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టా విజయ్ గాంధీ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: