మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రెల్ ( 01 ) శుక్రవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారిగుడెం ఉన్నత పాఠశాల లో జరుగుతున్న ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఆంగ్ల బోదన పై శిక్షణ కేంద్రం ను సందర్సించడం జరిగింది
శిక్షణ కేంద్రం లో ఉపాధ్యాయుల సమస్యలు పై పలు పోరాటాలు చేసామని పోరాటాల ఫలితంగానే పిఆర్ సి జీవో అని తెలియజేడం జరిగింది అన్ని శాఖలలో పదోన్నతులు పూర్తి అయిపోయాయని కాని విద్యాశాఖ లొ మాత్రం అందుకు భిన్నం జరుగుతుంది అని వెంటనే అర్హులై వారికి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేసారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసేదే పిఆర్ టియు అని ఉపాధ్యాయుల సంక్షేమ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని అలగే సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న సి ఆర్ పి, ఐ ఇ ఆర్ పి ,కంప్యూటర్ ఆపరేటర్ ,ఎంఐస్ కోర్డినేటర్ ,మెసెంజర్ , కెజివిబి లో అందరికి అండగా పిఆర్టియు ఉంటుంది అని పేర్కోన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ బజ్జురి వెంకటేశ్వరరావు,రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి పి యస్ యస్ వి ప్రసాద్,వెంకటాచారి, పాల్గొన్నారు
Post A Comment: