మన్యం టివి దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం మండల కేంద్రం లక్ష్మీనగరం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధి కి రేగా.కాంతారావు విశేషమైన కృషి చేస్తు శ్రమిస్తున్నారని,ఆయన పిలుపుతో ప్రతిఒక్క నాయకుడు,కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి తెల్లం. సీతమ్మ, ప్రధానకార్యదర్శి కణితి.రాముడు,అధికార ప్రతినిధి జానీపాషా, ఎంపీటీసీలు మడకం. రామారావు, తెల్లం. భీమరాజు, సోడి.తిరుపతి రావు,సొసైటీ డైరెక్టర్ పిసోడి వెంకట్,కార్యదర్శులు కణితి లక్ష్మణ్,కెల్లా శేఖర్, బి సి సెల్ అధ్యక్షుడు కొమ్ము రంజిత్ కుమార్,విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొత్త మల్లేష్,ఎస్ సి సెల్ ఉపాధ్యక్షుడు జీలకర్ర గంగరాజు,నాయకులు కొత్తూరి సీతారామారావు, తంతరపల్లి వెంకటేస్వర్లు,పొడకలపల్లి శ్రీను,పోడియం సుబ్బారావు, మాణిక్యాలరావు,మునేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: