మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండ పరిధిలోని జగ్గారం గ్రామానికి చెందిన ఇద్దరికి ఆదివారం సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. గుమ్మాసు కోటమ్మ- 24,000, సల్లూరి ఆదిత్య వర్మ- 26,000 ను వారికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి,సొసైటీ చైర్మన్ రవివర్మ,సర్పంచ్ గుమ్మడి అనంత, గ్రామ కమిటీ అధ్యక్షులు ముత్తయ్య, సీనియర్ నాయకులు కాయం సర్వేశ్వరావు, వీరబాబు, మునేశ్వరరావు, అశోక్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: