మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ సంతోష్ నగర్ గ్రామంలో స్థానిక 4వ వార్డ్ మెంబర్ బోడ.శీను నాయక్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,మండల అధ్యక్షులు ముత్యంబాబు, కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి,పార్టీ నాయకులు రవి,శ్రీనివాస్,పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు గుర్రం.సృజన్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: