మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 03 ) ఆదివారం ;- దమ్మపేట మండలం,గొర్రెగుట్ట గ్రామం లో శ్రీ కోదండ రామాలయ ఆలయ పునర్నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి స్థానిక నాయకులు వాడే వీరాస్వామి మాట్లాడుతూ కోదండ రామాలయం నిర్మాణం లో భగవత్ బంధువులు ,ధాతలు సహాయ ,సహకారాలు అందిస్తు గుడి నిర్మాణం లో భాగస్వామ్యాలు కావలి అని పేర్కొన్నారు
ఈ కార్యక్రమం లో గొర్రెగుట్ట గ్రామ పెద్దలు పాండా బాబారావు ,మిడియం.రమేష్ తాటి.సత్యం ,సోయం.లక్ష్మయ్య ,సోయం.వీరాస్వామి సున్నం.వీరభద్రం మిడియం.కమల ,తాపీ మేస్త్రీలు కౌలూరి.మురళి ,భూషణం తధితరులు పాల్గొన్నారు
Post A Comment: