మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం చిన్న నల్లబెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీలో ఎం పి టి సి తునికి సీత నిధులు 2లక్షల 56వేల రూపాయలనిర్మాణ వ్యయంతో నిధులతో నిర్మిస్తున్న సి సి రోడ్ ను ఎం పి పి రేసు లక్ష్మి, జడ్ పి టి సి సీతమ్మ లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మిడియం జయ,ఎం పి టి సి తునికి సీత,టి ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి కణితి రాముడు,అధికార ప్రతినిధి జానీపాషా,ఉపాధ్యక్షుడు తునికి కామేష్,మహిళ విభాగం కార్యదర్శి పూసం సావిత్రి,వార్డు సభ్యులు మడకం శ్రీను,కణితి లక్ష్మీ,ఆదినారాయణ,సామియేలు,మట్టా శేఖర్,
వెంకటేశ్వర్లు,గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: