మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని బోర్ నర్సాపురానికి చెందిన గోగు ముత్తయ్య ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా కన్పించడం లేదు, ఎక్కడికి వెళ్లినా మరల తిరిగి వస్తాడు అని అనుకున్నారు కానీ కన్పించకుండా పోయిన గోగు ముత్తయ్య (60)పొదుమూరు పుష్కర ఘాట్ వద్ద గోదావరి లో పడి మృతి చెందాడు వివరాలు తెలియవలసిఉంది.
Post A Comment: