మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈనెల 18వ తేదీ నుంచి మండలాల వారీగా అన్ని మండలాలలో పర్యటిస్తున్న ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
Post A Comment: