గుండాల ఏప్రిల్ 17(మన్యం మనుగడ) విద్యుత్ ఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని రోళ్ల గడ్డ గ్రామానికి చెందిన పునేం రమేష్ (40) సాయంత్రం వచ్చిన గాలి దుమారానికి వాగు వద్ద ఉన్న తన మోటార్ విద్యుత్ లైన్ కింద పడడంతో దాన్ని సరి చేద్దామన్నా క్రమంలో విద్యుత్ ఘాతుకానికి గురై మృతి చెందాడు మృతుడికి భార్య తో పాటు కొడుకు కూతురు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ఇంటికి పెద్దదిక్కు కోల్పోవడం వారిని తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి
Post A Comment: