మన్యం టీవీ చర్ల:
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు చెలరేగిపోయారు. ఆరు వాహనాలను దగ్ధం చేశారు. బీజాపూర్ - దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న మంగనారులో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నిధులతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఈ రోడ్డు నిర్మాణ పనులకు వినియోగిస్తున్న ఆరు వాహనాలకు మావోయిస్టులు సోమవారం నిప్పంటించి దగ్ధం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post A Comment: