CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు కదిలిన పార్టీ శ్రేణులు..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 7, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం జిల్లా కలెక్టరేట్ ధర్నాచౌక్ లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మరియు స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశానుసారం జూలూరుపాడు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో భారీగా కదిలిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భూక్యా కళావతి, ఎంపీపీ లావుడ్యా సోనీ, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు, రొకటి సురేష్, పోలుదాసు కృష్ణమూర్తి, కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్ కుమార్, వెంగన్నపాలెం సర్పంచ్ గలిగే సావిత్రి, బేతాళపాడు సర్పంచ్ గుగులోత్ రాందాస్, బొజ్య తండా సర్పంచ్ లావుడియా కిషన్ లాల్, నల్లబండగబోడు సర్పంచ్ ముక్తి నరసింహారావు, సొసైటీ డైరెక్టర్ చాపల మడుగు రామ్మూర్తి, ఏఎంసి డైరెక్టర్ సపవత్ నరేష్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, సీనియర్ నాయకులు వేల్పుల నరసింహారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, మోదుగు రామకృష్ణ, మల్లెల నాగేశ్వరరావు, బానోత్ బిక్కు, మాడుగుల నాగరాజు, బోడ నాగరాజు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు పణితి వెంకటేశ్వర్లు, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్ కె సుభాని, టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్.కె మైబు, బోడ నాగరాజు, ఉప సర్పంచ్ ల సంఘం నాయకులు దేవకొండ కిరణ్, మిరియాల కిరణ్, దేవరకొండ రమేష్, మద్దిశెట్టి లాలయ్య, బోడ బాబూలాల్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: