CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాలినడకన భద్రాచలం వెళ్లే రామ భక్తుల మజ్జిగ,రాగి జావా, అందించిన పొంగులేటి యువసేన సభ్యులు.

Share it:



 ములకలపల్లి:ఏప్రిల్07:మన్యం మనుగడ ప్రతినిధి:

భద్రాచలం లో జరిగే శ్రీరామనవమి కల్యాణ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం వరకు కాలినడకన వెళ్లే రామ భక్తులకు పొంగులేటి యువసేన అద్వర్యం లో వారి దాహార్తిని తీర్చే మజ్జిగ ప్యాకెట్లను,రాగి జావను అందించారు.ఈ సందర్బం గా కాలినడకన భద్రాచలం వెళ్లే పాదచారులు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్య క్రమంలో జగన్నాధపురం పొంగులేటి మట్ట మువ్వ యువసేన సభ్యులు గుంటూరు సాయిరాం,సురభి రాజేష్, వంగా నాగ చందు,నవీన్,కోటి,శంకర్ యాదవ్,రోహిత్,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: