దమ్మపేట ఏప్రిల్ 08 ( మన్యం మనుగడ ) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు నల్ల జెండా నీ ఇంటి పైన ఎగరవేసి కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్న అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అలాగే జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు జమేదార్ పంచాయితీలో గ్రామ సర్పంచ్ పాశం సుగుణ పట్వారీగూడెం సర్పంచ్ మొగిలి అంజలి మండలం మొత్తం అన్ని పంచాయతీలలో నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: