మన్యం టివి దుమ్ముగూడెం::
వేసవి కాలం దాహార్తి కోసం దుమ్ముగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు అలానే శ్రీరామనవమి సందర్భంగా పర్ణశాల వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేష్, సొసైటీ డైరెక్టర్ శీను బాబు, ఎంపిటిసివంశీకృష్ణ ,నరసింహారావు, ముసలి రాంబాబు ,త్రినాధ్, విర్రాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: