మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 04 ) సోమవారం ;- దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామంలో ఆగి ఉన్న లారీని జగ్గారం గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మోటార్ సైకిల్తో ఢీ కొట్టగా ఇద్దరు తీవ్రగాయాలపాలైనారు అటుగా వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆగి క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు డాక్టర్తో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు ఖర్చుల నిమిత్తం ఆరువేల రూపాయలు అందించి మానవత్వం చాటుకున్నారు
Post A Comment: