గుండాల ఏప్రిల్ 3(మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గాయాలైన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలం పరిధిలోని ముత్త పురం గ్రామానికి చెందిన తోలెం చంద్రయ్య అదుపుతప్పి కింద పడడంతో గాయాలపాలయ్యాడు గమనించిన స్థానికులు 108 సమాచారం అందించడంతో 108 ద్వారా గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు
Post A Comment: