గుండాల ఏప్రిల్ 12(
మన్యం మనుగడ) మండలంలో గుట్కా వ్యాపారం మూడుపువ్వులు 12 కాయల మాదిరిగా సాగుతుంది ప్రజలు గుట్కాలు తిని అనారోగ్యం ఫాలో అవుతుంటే వాటిని అమ్మే వారు మాత్రం లక్షల రూపాయలు ఆర్జించి విలాసవంతమైన భవనాలు నిర్మించుకుంటున్నారు. పట్టణాల్లో అతి తక్కువ రూపాయలకు అక్రమంగా కొన్న గుట్కా ప్యాకెట్లను మండలంలో అధిక మొత్తంతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుండి ద్విచక్రవాహనాలపై తిరుగుతూ గ్రామంలో ఉన్న కిరాణా షాపులో వేస్తున్నారు నిత్యం లక్షల రూపాయల వ్యాపారం జరుగుతున్న అదుపుచేసే వారు లేకపోవడంతో గుట్కా మాఫియా ఆడింది ఆటల సాగుతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి గుటక మాఫియా ను కట్టడి చేయాలని మండల ప్రజలు పలు రాజకీయ పార్టీల నాయకులు కోరుకుంటున్నారు
Post A Comment: