గుండాల ఏప్రిల్ 5(మన్యం మనుగడ) ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన యువకుడికి బహుమతి అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. గుండాల మండల కేంద్రానికి చెందిన బొబ్బిలి పవన్ కళ్యాణ్ కు మంగళవారం ఏటూర్ నాగారం లో మెమొంటో ను అందజేశారు. ఫోటోగ్రఫీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారందరికీ ప్రతి ఏటా మెమొంటో లను అందిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు
Post A Comment: