మన్యం మనుగడ కెమెరాకు చిక్కిన చిత్రం : మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 03 ) ఆదివారం ;- దమ్మపేట మండలంలోని పట్వారీగూడెం వద్ద కొన్ని వందల మంది భక్తులు కాలినడకన భద్రాచలం వెళుతున్నారు సుమారు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లో వెళుతున్నారు వారితో మన్యం మనుగడ ప్రతినిధి మాట్లాడగా రామభక్తితో కైకలూరు నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు ప్రతి ఏటా పాదయాత్ర చేస్తామని కరోణ వలన గత రెండు సంవత్సరాల నుండి రాలేకపోయామని వివరించారు పిల్లాపాపలతో కుటుంబసభ్యులతో ఎండను సైతం లెక్కచేయకుండా నడవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది
Post A Comment: