మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని రాజుపేట గ్రామం లో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులచే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ సేవా సంస్థ సభ్యులు కొమరం ధనలక్ష్మి ,బాడిశ.నాగ రమేష్
రాజుపేట కు చెందిన మహిళలు ఎర్రం. సుమతి, గోదా.రజిని, మూర్తుల.లక్ష్మి ,భువనం.ధనలక్ష్మి ,బొప్పెన.జ్యోతి ,గరికపాటి. లక్ష్మి ,
బిఎస్పి జిల్లా కన్వీనర్ తిరుమల,మానవసేవ యూత్ అధ్యక్షుడు భీం రామ్మోహన్, అంబేద్కర్ హమాలీ యూనియన్ అధ్యక్షుడు జంగం సామేలు, కార్యదర్శి సుబ్బారావు, మైప. శీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ హమాలీ యూనియన్ సభ్యులు చే శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులకు శాలువా కప్పి సన్మానం చేశారు.
Post A Comment: