మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ను శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయం ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మణుగూరు మండలంలోని సమితి సింగారం లోని శ్రీ శ్రీ శ్రీ కోదండ రామాలయం లో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు రావాలంటూ విప్ రేగా కాంతారావు కు ఆహ్వాన పత్రికను అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: