మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం గ్రామం లో వేలసినటువంటి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదనంతరం ముత్యాలమ్మ తల్లి ఆలయ నూతన చైర్మన్ గా ఎన్నికైన చుక్క గణేష్ రెడ్డి ని కలిసి అభినందనలు తెలిపారు.ఈకార్యక్రమంలో జడ్ పి టి సి తెల్లం సీతమ్మ ,ఎం పి పి రేసు లక్ష్మీ, మండల అధ్యక్షుడు అన్నే సత్యాలు ,కార్యదర్శి కణితి రాముడు, మండల యూత్ నాయకులు లంక శివ ,సీనియర్ నాయకులు కొత్తూరి సీతారామరావు,ఉప కార్యదర్శి శేఖర్ ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: