ఈ నెల 16వ తేదీన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారి ఖమ్మం పర్యటన ఖరారు అయినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు.
ఖమ్మం నగరంలో పలు అభవృద్ధి పనులకు మంత్రి కేటిఆర్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు ప్రారంభోత్సవాలు చేసి అనంతరం సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
16.04.2022 కార్యక్రమాల వివరాలు...
▪️ఉదయం 9.00 హైదరాబాద్(Helicoptor) నుండి బయలుదేరి 10.00గంటలకు ఖమ్మం చేరుకుంటారు.
▪️10.15 గంటలకు రఘునాథపాలెం పల్లె బృహత్ ప్రకృతి వనం (Suda) పార్క్ ప్రారంభిస్తారు.
▪️10.45Am గంటలకు ఖమ్మం టేకులపల్లి KCR Towers నందు డబుల్ బెడ్ రూం (240) ఇళ్లను ప్రారంభిస్తారు.
▪️11.15Am గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన foot path ను ప్రారంభిస్తారు.
▪️11.45Am; GATTAIAH CENTER.
• నూతన మున్సిపల్ భవనం ప్రారంభోత్సవం
• చెత్త సేకరణ నిమిత్తం మున్సిపల్ కార్యాలయంకు మంజూరైన ట్రాక్టర్లు (10), ఆటోలు (15) ను ప్రారంభిస్తారు.
▪️1.00PM- LUNCH BREAK.
▪️2.30Pm; DANAVAIGUDEM లోని Faecal sludge treatment plant ను

Post A Comment: