దమ్మపేట ఏప్రిల్ 14 ( మన్యం మనుగడ ) : జీసీసీ దమ్మపేట ఆధ్వర్యం లో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగినది.ఈ కార్యక్రమము లో గౌరవనీయులు శ్రీ మెచ్చా నాగేశ్వర రావు ఎంపీపీ సోయం ప్రసాద్ A.D ఆఫ్జల్ బేగం A.O , A.E.O's,జీసీసీ మేనేజర్ నరసింహ రావు మరియు వారి సిబ్బంది పాల్గొనడం జరిగినది.
Post A Comment: