మన్యం మనుగడ, మంగపేట.
భారత రాజ్యాంగం, రాజ్యాంగ సౌర్వబౌమత్వం, ఉనికికి ప్రమాదం పొంచి ఉన్నందున, భారత దేశ యువత, ముఖ్యంగా బహుజనులు, అందరూ కలసి చలో హైదరాబాద్ రాజ్యాంగం యుద్ద భేరి లో పాల్గొని మన ఉనికి ని మన బలాన్ని, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ దళిత, ఎంఎస్పీ నాయకులు సురేష్ గుగ్గిళ్ల రా కదలి రా, భారత రాజ్యాంగం పరిరక్షణ కు కదలి రా అంటూ యువత కు చలో హైదరాబాద్ కు రావాలి అంటూ పిలుపు నిచ్చారు.
Post A Comment: