మన్యం మనుగడ, మంగపేట.
డా :బీ ఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్బంగా మంగపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాహెర్ బాబా కేక్ కట్ చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రజలు శాంతి సామరస్యంతో కుల మతాలకు అతీతంగా డా :అంబేద్కర్ సూచించిన మార్గం లో పయనించాలని, ప్రతి ఒక్కరూ చదువుకొని జ్ఞాన వంతులు కావాలి,అంబేద్కర్ అంటేనే ప్రపంచంలోనే అత్యంత మేధావి,జ్ఞానానికి నిలువెత్తు రూపం అంబేద్కర్, చదువు ద్వారా సర్వం సాధించవచ్చు, అంబేద్కర్ ఆశయాలు సాగిస్తూ, మూఢ నమ్మకాలను వదిలి చదువుకొని జ్ఞాన వంతులు కావాలని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మంగపేట మండలం లోని అన్ని అంబేద్కర్ యువజన సంఘాలు, రాజకీయ నాయకులు,పలుకుల సంఘాలు,స్వచ్చంద సంఘాలు, యువత పాల్గొన్నారు.
Post A Comment: