మన్యం మనుగడ కరకగూడెం: మణుగూరు నుండి కరకగూడెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనం మండల పరిధిలోని కలవాలి నాగారం గ్రామ శివారులో అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు,కరకగూడెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండల పరిధిలోని రేగళ్ళ గ్రామ పంచాయతీలో గల చింతలపాడు గ్రామానికి చెందిన కొమరం లక్ష్మయ్య, వెంకటరావు,మడివి.లక్ష్మికి గాయాలు కావడంతో స్థానికులు గమనించి 108 ద్వారా కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం స్వగ్రామానికి పంపినట్లు కరకగూడెం పోలీసులు తెలిపారు.
Navigation
Post A Comment: