CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు మండలం లో ఘనంగా టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


తెలంగాణ రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లో . తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోను,టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.అనంతరం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో 2001 సంవత్సరం నుండి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నాయకులు ఎడ్ల శీను,ఎస్. శ్యామ్ సుందర్,రహీం భాష,ఎం ప్రమీల,పి.రమాదేవి,చంద్రకళ ఇంకా కొంత మంది ఉద్యమ నాయకులను గుర్తించి టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి.నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఉద్యమ నాయకులు.ఎడ్ల శీను మాట్లాడుతూ,మమ్ములను గుర్తించి మాకు ఈ సన్మానం చేసినందుకు ప్రభుత్వ విప్,రేగా కాంతరావు కు,స్థానిక నాయకులకు అందరికీ హృదయపూర్వక,ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు కుర్రి. నాగేశ్వరరావు,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, మండల బీసీ సెల్ అధ్యక్షులు అడపా వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు,ఎడ్ల శీను,జీవి,కత్తి రాము,వేముల లక్ష్మయ్య, రామకోటి,తాత రమణ,బాబ్ జాని,వెంకట్ రెడ్డి,నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బోశెట్టి రవి, యువజన అధ్యక్షులు,హర్ష నాయుడు,రుద్ర వెంకట్, నాయకులు గుర్రం.సృజన్, మహేష్,రమేష్,సురేంద్ర,సురేష్,గణేశ్,మహిళా అధ్యక్షురాలు చంద్రకళ,రమాదేవి,మునెమ్మ, స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: