CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహిళ గిరిజన క్రీడాకారినికి అభినందించి ,ఆర్థిక సహకారం చేసిన టి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి... డా .తెల్లం వెంకట్రావు

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామానికి చెందిన మట్టా ముద్ద రాజు - రమణ దంపతుల కుమార్తె మట్టా దర్జారాణి ఇటీవల జరిగిన జాతీయస్థాయి మహిళ రనింగ్ క్రీడలో ఉన్నత ప్రతిభా కనబర్చి భారత్ తరపున త్వోరా ,నేపాల్ లో జరుగుతున్న, రనింగ్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు వారికి ఈ రోజు 10,000 రూ/- ఆర్థిక సహకారం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ జాతీయ స్థాయిలో సెలక్ట్ అవ్వడం సంతోస్కారం అని ఆమెను అభినందించారు .ఇంకా ఉన్నత స్థాయి లో వెళ్ళాలి అన్ని మహిళలకు క్రీడలలో మక్కువ ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి, పెద్ద నల్లబెల్లి ఉప సర్పంచ్ మడకం భూపతిరావు, వార్డ్ నెంబర్ మట్టా శేఖర్, పాయం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: