CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేయాలి..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం::

తీన్మార్ మల్లన్న పై కేసు నమోదు చేయాలని కోరుతూ ఈరోజు టిఆర్ఎస్ మండల నాయకులు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఉద్దేశ్య పూర్వకంగా ఆయన ప్రతిష్టను దిగజార్చుతూ అసభ్యకరంగా మాట్లాడి నిరాధార ఆరోపణలు చేస్తూ టి ఆర్ ఎస్ పార్టీ,నాయకత్వంపై తన Q మీడియా లో ప్రచారం చేస్తూ పరువు మర్యాదలు భంగం వాటిల్లే విదంగా ప్రవర్తించిన తీన్మార్ మల్లన్న పై తక్షణమే కేసునమోదు చేయాలని పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అన్నె సత్యనారాయణ మూర్తి,ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, జెడ్పిటిసి తెల్లం సీతమ్మ ,ఎంపీపీ రేసు లక్ష్మీ, ఎంపిటిసి తెల్లంభీమరాజు, మడకం రామారావు, ఉపాధ్యక్షుడు తునికి కామేష్,పోడియం సుబ్బారావు, అయ్యపురెడ్డి ,శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: