మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం శనగకుంట గ్రామ ఆదివాసీ గూడెం గురువారం ప్రమాద వశాత్తు అగ్నికి ఆహతి అయి ఆదివాసీ ప్రజలు కట్టు బట్టలతో ఆనాధలు గా మారిన దీన స్థితికి చలించి పోయి మేము సైతం మీకు అండగా ఉంటాం అని ముందుకు వచ్చి బాధితులకు 90 వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులతో పాటు,బియ్యం, వంట సామాగ్రి పంపిణి చేసి ఈ మహా యజ్ఞం లో పాలుపంచుకున్న మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా, తెరాస జిల్లా సీనియర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ,పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్ లను గ్రామస్తులు అభినందించారు.
Post A Comment: