మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావదినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.దీనిలో భాగంగా మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మానుకోట జిల్లా మాజీ అధ్యక్షులు యాప సీతయ్య,గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ హాజరై నారు.వీరితో పాటుగా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు జబ్బా సమ్మయ్య భారతీయ జనతా పార్టీ జిల్లాఉపాధ్యక్షులు అల్లే జనార్దన్ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు కావిరి అర్జున్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి యాకుబ్ పాషా,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈక మహాలక్ష్మి,దళిత మోర్చా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు,ఎస్.కె నాగుల్ మీరా,గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి పోదేం రవీందర్,కాక నర్సింగరావు, గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి ఏటూరు నాగారం మండల ప్రధాన కార్యదర్శి గద్దల హరిబాబు,వావిలాల జనార్ధన్,కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎలుక పల్లి శ్రీనివాస్,మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు వట్టం అమృత,ఏటూరు నాగారం మహిళా మోర్చా మండల ఉపాధ్యక్షురాలు ఆత్కూరి ప్రేమలత,కార్యదర్శి గండేపల్లి రజిని,మండల మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కంకణాల నిర్మల, బూత్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: