మన్యం టివి దుమ్ముగూడెం::
ఈరోజు పర్ణశాల శ్రీ సీతా రామ చంద్ర స్వామి నవమి ఏర్పాటును సమీక్ష సమావేశాలు శానిటేషన్ తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల వసతి మొదలగు పనులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎం పి డి ఓ చంద్రమౌళి ,ఎం పీ ఓ ముత్యాలరావు పరిశీలించి అన్నీ బాగున్నాయి అని నవమి వచ్చే లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సర్పంచ్ తెల్లం వరలక్ష్మీ, సెక్రెటరీ ప్రదాద్ రెడ్డి ఆదేశించడం జరిగింది అలాగే రేపు జరిగే రెండు మండల అధికారుల సమావేశం పర్ణశాలలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఉదయం 11 గంటలకు నిర్వహించబడును కావున అధికారులు అందరూ సకాలంలో హాజరు కాగలరని తెలియచేసారు.
Post A Comment: