ములకలపల్లిమన్యంమనుగడ: ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రము లో టి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్బవించి 21 సంవత్సరాలు అయినా సందర్బంగా టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మెస్రకు అన్ని గ్రామాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు మండలం లోని పలు గ్రామాల్లో ములకలపల్లి, సీతాయిగూడెం, జగన్నాధపురం, ముత్యాలం పాడు, సీతారాంపురం, తాళ్లపాయ, లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ములకలపల్లి లో టౌన్ ప్రెసిడెంట్ ఉమేష్ ఆధ్వర్యంలో జెండా పండుగ అత్యంత వైభవంగా సీతగూడెం సుధీర్, జగన్నాధపురం భవాని, తళ్లపాయ బట్టి రాజేష్, ముత్యాలంపాడు కుంజా నాగమణి, సీతారామ్ పురం సున్నం సుశీల, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకల్ ఎంపీటీసీ మెహర,టి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అంజి సోషల్ మీడియా అధ్యక్షుడు దుర్గి సంపత్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు మోటో రవి,యువజన నాయకులు హరి కోట రాజు నగేష్,సాయి,చవితి గూడెం డ్రైవర్ మిత్రులు రాజు,ఎస్ఎంసి చైర్మన్ మేకల రమేష్,మంగపతి, సర్దార్, కుంజా వెంకటేష్, రమేష్, ప్రవీణ్, రాంబాబు,పాలగాని చెన్నకేశవ, భాజిబాబా, వెలకం వెంకటేష్, అంతటి కృష్ణ, పద్దం వెంకటేష్,ప్రవీణ్, గుంట్రు కృష్ణ,పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: