దమ్మపేట ఏప్రిల్ 27 ( మన్యం మనుగడ ) : దమ్మపేట స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వెంట టీఆర్ఎస్ 21 వ వార్షికోత్సవం సందర్భంగా హైద్రాబాద్ తరలివెళ్లిన దమ్మపేట టీఆర్ఎస్ నాయకులు జడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: