దమ్మపేట ఏప్రిల్ 14 ( మన్యం మనుగడ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందపల్లి క్రాస్ రోడ్డు దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దిశెట్టి సత్య ప్రసాద్ అధ్యక్షతన సున్నం నాగమణి జెడ్పీటీసీ ములకలపల్లి మరియు టిపిసిసి మెంబర్ హాజరై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమాని ఉద్దేశించి సున్నం నాగమణి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలు తో రిజర్వేషన్ల లు నడుస్తున్నాయని తెలియబరుస్తున్నాను .ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని స్థానిక ప్రజా ప్రతినిధులు కు డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే అంబేద్కర్ గారు ఇచ్చిన ఘనత తెలియపరిచారు .ఈ కార్యక్రమంలో మందలపల్లి సర్పంచ్ మడివి దుర్గ తనగాల తిరుపతిరావు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కందుల వెంకటేశ్వరరావు జిల్లా ఎస్సీ సెల్ మెంబర్ ఎస్ కే సుకుార్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు చిలకా శ్రీను రాజశేఖర్ వెలివెల శ్రీనివాస్ చీకటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: