దమ్మపేట ఏప్రిల్ 14 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలం మొద్దులగూడెం గ్రామంలో శ్రీ రామచంద్ర స్వామి వారి దివ్య ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మరియు జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు
Post A Comment: