మన్యం మనుగడ, మంగపేట.
గురువారం మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామంలోని శనిగకుంట గ్రామం జరిగిన అగ్ని ప్రమాదానికి గురైన టువంటి 44 కుటుంబాలు ఉంటానికి ఇల్లు లేకుండా ఇంట్లో నుండి ఏ ఒక్క వస్తువు కూడా దక్కించుకోలేని విధంగా సర్వం కోల్పోయిన టువంటి బాధిత కుటుంబాలను పరామర్శించి, మనోధైర్యాన్ని నింపి భారతీయ జనతా పార్టీ మంగపేట మండల అధ్యక్షుడు యర్రంగారి వీరన్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ పాలసీ అండ్ రీసెర్చ్ తెలంగాణ ఇంచార్జ్ భూక్య రాజు నాయక్, సుమారుగా 12 కింటాల బియ్యము మరియు నిత్యవసర వస్తువులు,బిజెపి జిల్లా సీనియర్ నాయకులు సిరికొండ బలరాం, దుప్పట్లు,ములుగు వెంకటాపూర్ మండల అధ్యక్షుడు భూక్య జవహర్లాల్ నాయక్, పండ్లు మొదలగువారు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటికృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు అల్లే జనార్ధన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా, కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మద్దినీ కృష్ణమూర్తి, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కోరం నరసింహారావు, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా, మండల ఉపాధ్యక్షులు పలనాటి సతీష్, మండల ప్రధాన కార్యదర్శి రావుల జానకి రావు, మండల కార్యదర్శి దిడి రమేష్ మండల మాజీ అధ్యక్షులు చిలకమారీ శ్రీనివాస్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు గోమాసు సావిత్రి మండల మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన స్వర్ణలత మండల గిరిజన మోర్చా నాయకులు తోలం సుధాకర్, బి ఎం ఎస్ నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు వల్లే పెళ్లి బాల మురళి, అల్లే నంద, జిల్లా కార్యవర్గ సభ్యులు గంధసిరి శ్రీనివాస్, శనిగా కుంట బూత్ అధ్యక్షులు తాటి నాగరాజు, ఆకా తిరుమలరావు, కృష్ణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: