మన్యం డెస్క్ మార్చ్ 29(మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో టేకులపల్లి ఎస్ ఐ రాజ్ కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. మండలం పరిధిలోని ముత్యాలంపాడు గ్రామంలో ఇసుక అక్రమ ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం తో ఉదయం విధుల్లో భాగంగా వెళ్తుండగా ఇన్నోవా వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది అందులో ప్రయాణిస్తున్న ఎస్ఐ రాజ్ కుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి
Post A Comment: