మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:వాహనాలపై ఉన్న ఇ-చాలన్లు రాయతి ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తేదీ: 31-03-2022 వరకు మీ యొక్క వాహనాలపై పెండింగులో ఉన్న చాలనలు కట్టుకోవలని సూచించారు. లేని పక్షంలో ఏప్రిల్ 1 నుండి ఎన్ని పెండింగులో ఉన్న చాలనాలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కోల్పోయ్యి మొత్తంగా అంటే 100% కట్టుకోవాల్సి వస్తుందని కావున వాహదారులు ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని చేజేతుల ఉద్దేశ్యపూర్వకంగా వధులుకోవద్దని సీఐ సిహెచ్, శ్రీనివాస్ , తెలియజేసారు. దీనికి ప్రజలు, రాజకీయ నాయకులు అందరూ పోలీస్ వారికి సహకరించాలని ఆయన కోరారు.
Post A Comment: