CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పంచాయతీ కార్యదర్శికి ఘనంగా సన్మానం.....

Share it:

 


చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి: మహిళలు నేడు అన్ని రంగాలల్లో రాణిస్తున్నారని, పురుషులతో పాటు సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారని పోకలగూడెం పంచాయితీ సర్పంచ్ ఇస్లావత్ నిరోషా అన్నారు. శుక్రవారం పోకలగూడెం పంచాయతీ కార్యాలయంలో మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శైలజను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.... అన్ని రంగాలల్లో మహిళల ముందుచూపుతో దూసుకెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుగులోతు మీనా, వైద్య సిబ్బంది, అంగన్వాడీలు, మహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: