మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండల కేంద్రం లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర బీజేపీ మహిళా ఇంచార్జి,ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు మంగపేట మండలం అధ్యక్షురాలుగా తిమ్మంపేట వాస్తవ్యురాలు గోమాసు సావిత్రి ని, ఉప అధ్యక్షురాలు గా ఇంతోదియ స్వప్న(మంగపేట ),ప్రధాన కార్యదదర్శి గా కన్నీబోయిన స్వర్ణ లత(అఖినేపల్లి మల్లారం ),కార్యదర్శులు గా తీట్ల శారద, పాగా భవాని (కత్తిగూడెం )లను నియమించటం జరిగింది అని తెలియజేశారు.
Post A Comment: