మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం అఖినేపల్లి మల్లారం డబుల్ బెడ్ రూమ్ వాసులకు రెండు సంవత్సరాలుగా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు వారి నీటి సమస్యను అకినేపల్లి మల్లారం తెరాస పార్టీ గ్రామ శాఖ దృష్టికి తీసుకురాగా స్పందించిన తెరాస నాయకులు గ్రామ ప్రత్యేక అధికారి గ్రామ కార్యదర్శితో మాట్లాడి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు అందరికీ నల్ల కనెక్షన్ కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు రూప భద్రయ్య,తెరాస నాయకులు రాజమల్ల సుకుమార్,డబ్బుల ముత్యాలరావు,కంతి బాలకృష్ణ,దోసిల్ల సునీల్, తదితరులు పాల్గొన్నారు.
మంగపేట మండలం అఖినేపల్లి మల్లారం డబుల్ బెడ్ రూమ్ వాసులకు రెండు సంవత్సరాలుగా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు వారి నీటి సమస్యను అకినేపల్లి మల్లారం తెరాస పార్టీ గ్రామ శాఖ దృష్టికి తీసుకురాగా స్పందించిన తెరాస నాయకులు గ్రామ ప్రత్యేక అధికారి గ్రామ కార్యదర్శితో మాట్లాడి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు అందరికీ నల్ల కనెక్షన్ కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు రూప భద్రయ్య,తెరాస నాయకులు రాజమల్ల సుకుమార్,డబ్బుల ముత్యాలరావు,కంతి బాలకృష్ణ,దోసిల్ల సునీల్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: