మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:గత 15 సంవత్సరాల నుండి ఉపాధి హామీలో పని చేస్తున్న రాష్ట్రంలో దాదాపు 7641 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి సాంకేతిక సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేష్* మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కాంతారావు దామోదర లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొనడం జరిగిం
ది.
Post A Comment: