చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి: ఖమ్మం పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో కోరారు. మంగళవారం టిఆర్ఎస్మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లో పోస్ట్ చేసిన కార్యకర్తలతో నామా పుట్టినరోజు పురస్కరించుకొని కేకును కత్తిరించి, మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా మద్దుకూరు, తిప్పనపల్లి, పోకలగూడెం గ్రామాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారా బాబు, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, పంపిన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మేడ మోహన్ రావు, శివప్రసాద్, వెంకయ్య, చీదెళ్ళ పవన్ కుమార్, భూపతి శ్రీనివాసరావు, సత్తి నాగేశ్వరరావు, సూర్య వెంకటేశ్వర్లు,గూగులోత్ శ్రీనివాస్వం,కాయలపాటి బాబురావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: