మన్యం మనుగడ, మణుగూరు:
నిజం న్యూస్ మణుగూరు టౌన్ మణుగూరు పూల మార్కెట్ ఏరియా లో సబ్ ఇన్స్పెక్టర్ పి వి న్ రావు, సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్లు, వాహన ధ్రువీకరణ పత్రాలు, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేస్తున్న పలువురు వ్యక్తులకు చలాన్లు విధించారు. అధికంగా మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఆ వ్యక్తి డ్రైవ్ చేస్తున్న నెంబర్ టీఎస్04 FA 7445 గల కారును సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. యువకులు వాహనదారులు తప్పనిసరిగా వారి వాహనాలకు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
Post A Comment: