మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:వేసవిలో దాహార్తి లేకుండా చేయడమే ధ్యేయం గా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సర్పంచ్ పూనేం సంధ్య అన్నారు. ఆమె శనివారం
సాటివారిగూడెం గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీ స్మశాన వాటికలో పంచాయతీ నిధులతో నీటి బోరు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి మండల కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్ రావు, సెక్రెటరీ శివాని, వార్డు మెంబర్లు కాలవ క్రాంతి, మోట దేవ సహాయం, పుట్టి సరళ కుమారి, టిఆర్ఎస్ నాయకులు బర్ల రత్నాకర్ ,తుంపిరి జ్ఞానముత్యం, తుంపిరి వరప్రసాద్, బర్ల జాన్సన్, పుట్టి పృథ్వి ,నక్క అన్వేష్, గంజి ప్రవీణ్, పిల్లి రత్నం, నక్క దేవదాసు, గండూరి రతన్ కుమార్, తుంపిరి వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: